భైంసా: కొనసాగుతున్న దుర్గామాత నిమజ్జనం

73பார்த்தது
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం నిర్వహిస్తున్న దుర్గామాత నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. 9 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాతకు ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించి స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ ద్వారా దుర్గామాతను నిమజ్జనం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி