బాసర: కుష్మాండా దేవి అవతారంలో అమ్మవారు

85பார்த்தது
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్ నవరాత్రి ఉత్సవాలలో ఆదివారం 4వ రోజు అమ్మవారు కుష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష తమలార్చన పూజలను నిర్వహించి అల్లం వడలను (గారెలు) నైవేద్యంగా నివేదించారు. వేకువ జామున భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ లో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி