మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

70பார்த்தது
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలం పుష్పూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ దిగంబర్ వివరాల మేరకు దుబాయ్ నుండి తిరిగివచ్చిన మృతుడు కన్నం పోశెట్టి (32) ఆర్థిక ఇబ్బందులతో, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి మద్యానికి బానిసై శుక్రవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி