మద్యం మత్తులో వంతెనపై నుంచి దూకిన యువకుడు

51பார்த்தது
మద్యం మత్తులో యువకుడు వంతెనపై నుంచి యువకుడు దూకిన ఘటన బుధవారం భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తానూర్ మండలం బామిని తాండకు చెందిన కాశీనాథ్ తన సెల్ ఫోన్ సుద్దవాగులో పడిపోయిందని వంతెనపై దూకినట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాపాడి 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி