మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం

61பார்த்தது
మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం
తేనెటీగల దాడిలో గాయపడ్డ మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. మంగళవారం తేనె తీగల దారిలో గాయపడ్డ మున్సిపల్ కార్మికులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కార్మికులకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్, కౌన్సిలర్లు జన్నారపు శంకర్, నాయిని సంతోష్, అమానుల్లా ఖాన్, కిషోర్ నాయక్, కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி