మంత్రికి వినతి పత్రం సమర్పణ

58பார்த்தது
మంత్రికి వినతి పత్రం సమర్పణ
పెండింగ్ వేతనాలు చెల్లించాలని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జులను ఉట్నూర్ మండల ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం ఉట్నూరు పట్టణంలో మంత్రి, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏడు నెలలుగా ఉట్నూరు మండలంలోని ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపిటిసిలకు వేతనాలు రావడం లేదని వాపోయారు. పెండింగ్ వేతనాలు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేవంత్ రావు, జడ్పిటిసి చారులత రాథోడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி