స్వర్ణ గిరి నృత్యం కార్యక్రమంలో మెరిసిన విద్యార్థులు

83பார்த்தது
స్వర్ణ గిరి నృత్యం కార్యక్రమంలో మెరిసిన విద్యార్థులు
భద్రాద్రి సంస్కృత వారధి ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీస్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన నృత్యోత్సవం కార్యక్రమంలో జన్నారం పట్టణానికి చెందిన నటరాజ కళాక్షేత్రం విద్యార్థుల ప్రతిభ కు గాను ప్రశంస పత్రాలతో పాటు శాలువాలతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు నటరాజ కళాక్షేత్రం డాన్స్ మాస్టర్ నర్మదా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி