కొంత తగ్గిన ఎండ తీవ్రత

85பார்த்தது
కొంత తగ్గిన ఎండ తీవ్రత
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఎండ తీవ్రత తగ్గిందని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం మూడు గంటలకు పలు మండలాల్లో 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందనీ అన్నారు. చాలా మండలాల్లో పొడి వాతావరణమే నెలకొంది. రాబోయే మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 35 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. అలాగే ఒకటి రెండు మండలాల్లో తేలిక పాటి జల్లులు పడవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி