ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు

76பார்த்தது
ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు
ప్రజలకు అందించిన ఉత్తమ సేవలతో అధికారులకు, సిబ్బందికి గుర్తింపు తెస్తాయని విద్యుత్ శాఖ ఏడిఈ కేశెట్టి శ్రీనివాస్ అన్నారు. దస్తూరాబాద్ సెక్షన్లో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నాజీవుల్ హక్ శనివారం సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி