డిఇఓకు అభినందన

52பார்த்தது
డిఇఓకు అభినందన
నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు. టెన్త్ పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లాకు టాప్ ప్లేస్ వచ్చింది. దీంతో మంగళవారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డిని కలిసి అభినందించారు. నిర్మల్ జిల్లా టెన్త్ పరీక్ష ఫలితాలలో వరుసగా రెండోసారి టాప్ ప్లేస్ రావడం అభినందనీయమని ఆ సంఘం నాయకులు రాజేష్ నాయక్ అన్నారు.

தொடர்புடைய செய்தி