ఖానాపూర్: ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

52பார்த்தது
ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో గురువారం బోయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకరమానికి ముఖ్య అధితిగా మున్సిపల్ చెర్మన్ రాజూరా సత్యం పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణం రచించి ప్రపంచానికి తెలియజేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అంటూ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బోయ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி