ప్రజా ప్రతినిధులకు సన్మానం

71பார்த்தது
ప్రజా ప్రతినిధులకు సన్మానం
జన్నారం మండలం మాజీ ఎంపీపీ సరోజన రవీందర్రావు, మాజీ జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ రియాజుద్దీన్ లను ఆదివారం సాయంత్రం జన్నారం పట్టణంలో మండల యాదవ సంఘం నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు ముఖ్య భూమికను పోషించారని వారన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల యాదవ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி