పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యం

75பார்த்தது
పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యం
ఇంటి పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యమని ఖానాపూర్ మండల ఎంపీడీవో సునీత, ఎంపీఓ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఖానాపూర్ మండలంలోని కొత్తపేటలో ఎంపీడీవో, సూర్జాపూర్ గ్రామంలో ఎంపీఓ పర్యటించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు వారు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி