రేపు ఖానాపూర్ ఎమ్మెల్యే పర్యటన వివరాలు

77பார்த்தது
రేపు ఖానాపూర్ ఎమ్మెల్యే పర్యటన వివరాలు
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పర్యటించనున్నట్లు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు దస్తురాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దస్తురాబాద్ మండలంలో ఇటీవల భారీ వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி