పంటలకు కనీస మద్దతు ఇవ్వాలి

58பார்த்தது
పంటలకు కనీస మద్దతు ఇవ్వాలి
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ కోరారు. ఆదివాసి, గిరిజన రైతులకు పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం సాయంత్రం ఉట్నూరు పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో రైతులతో ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు భూ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி