సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ

78பார்த்தது
సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ
బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా వారు గురువారం ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలకు, దేశానికి నష్టం జరిగేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, శుక్రవారం జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி