ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి

83பார்த்தது
ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జన్నారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాథోడ్ తానాజీ వివరాల ప్రకారం దేవునిగూడా గ్రామానికి చెందిన అజ్మీర రాంసింగ్ అనే పశువుల కాపరి గెదేలను మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కడెం కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు దేవ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி