ఒక్క సెంటీమీటర్ దూరంతో డైమండ్ లీగ్ ను కోల్పోయిన నీరజ్ చోప్రా

61பார்த்தது
ఒక్క సెంటీమీటర్ దూరంతో డైమండ్ లీగ్ ను కోల్పోయిన నీరజ్ చోప్రా
బ్రస్సెల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ 2024 పురుషుల జావెలిన్ ఫైనల్ లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్క సెంటీమీటర్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ లో నీరజ్ 87.86 మీ దూరం ఈటెను విసిరి ఛాంపియన్ ట్రోఫీని చేజార్చుకున్నాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లు త్రో చేసి టైటిల్ గెలుచుకున్నాడు. 2022లో డైమండ్ ట్రోఫీని గెలిచిన నీరజ్ 2023లో రెండో స్థానంలో నిలిచాడు.

தொடர்புடைய செய்தி