అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న పోలీసులు

12910பார்த்தது
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న పోలీసులు
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్లను పట్టుకున్నామని జిఆర్పి ఎస్సై కే. సాలకమ్మ, ఆర్పిఎఫ్ వెంకన్న తెలిపారు. ఎన్నికల కోడ్ లో భాగంగా సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ప్లాట్ ఫాం పై 40 ఫుల్ బాటిల్స్ పట్టుకున్నామని, వాటి విలువ 30 వేలు ఉంటుందని, పట్టుకున్న బాటిల్లను ఎక్సైజ్ ఎస్ఐ లావణ్యకి అందజేశామని తెలిపారు.

தொடர்புடைய செய்தி