నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి

14844பார்த்தது
నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి
నల్లగొండ జిల్లా, నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జెండా ఆవిష్కరించినారు. ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி