అభ్యర్థులు చేసే ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించాలి

12718பார்த்தது
అభ్యర్థులు చేసే ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించాలి
పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా అభ్యర్థులు చేసే ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న రోడ్లు, భవనాల అతిథి గృహంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో ఎన్నికల ఖర్చు, వ్యయానికి సంబంధించిన విషయాలపై సమీక్షించారు.

தொடர்புடைய செய்தி