నేడు నల్లగొండకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌

59பார்த்தது
నేడు నల్లగొండకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు బుధవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నల్లగొండ పట్టణానికి రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి మంగళవారం తెలిపారు. యువత బీజేపీ సభ్యత్వం తీసుకుని దేశ భవిష్యత్‌కు నాంది పలకాలని కోరారు.

தொடர்புடைய செய்தி