నల్గొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి దీప్తి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేశారు.