యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

78பார்த்தது
యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థులు యువకులు దూరంగా ఉండాలని నాంపల్లి ఎస్సై లచ్ఛిరెడ్డి అన్నారు. శనివారం
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఎఫ్ఐ నాంపల్లి కమిటీల ఆధ్వర్యంలో ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు యువకులు మాదకద్రవ్యాలకు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி