సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి

69பார்த்தது
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి
నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకన్నకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 21, 000 చెక్కు లబ్ధిదారునికి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సహిద్ గఫార్, గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చనబోయిన రమేష్, మేకల రమేష్, షేక్ హుస్సేన్, చాన్ పాషా, గొర్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி