నాంపల్లి నూతన ఎస్ఐనీ మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు...

55பார்த்தது
నాంపల్లి నూతన ఎస్ఐనీ మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు...
నాంపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శోభన్ బాబునీ ఆదివారం స్థానిక అంకురం యూత్ అధ్యక్షుడు, ప్రజాజ్యోతి పాత్రికేయులు గాదేపాక రవీందర్, సీనియర్ పాత్రికేయులు కోట అయోధ్య, మాజీ ఉప ఉప సర్పంచ్ సంగం గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై కి అభినందనలు తెలిపారు. అలాగే మండల ప్రజలు, పాత్రికేయులు యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி