పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

69பார்த்தது
పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీల ఏర్పాటు
పందిరి ఫౌండేషన్ కోదాడ ఆధ్వర్యములో శనివారం మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఇమ్మడి మోహన్ రావు, లీలావతి ల జ్ఞాపకార్థం పదిహేనువేల రూపాయల విలువగల సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామంలోని పోస్టు ఆఫీస్ వద్ద, వాటర్ ట్యాంకు వద్ద మరియు శివాలయం వద్ద పాదచారుల, వృద్ధుల, వికలాంగుల, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేయటం జరిగింది.

தொடர்புடைய செய்தி