విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించాలి

60பார்த்தது
విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించాలి
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించాలని ఎంఈఓ లు సైదా నాయక్, ఛత్రు నాయక్ లు అన్నారు. సోమవారం హుజూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో జాలి ఫ్యూచర్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி