వర్షాల కోసం వరదపాశం

79பார்த்தது
నల్గొండ జిల్లా డిండి మండలం ప్రతాప్ నగర్ రైతులు బుధవారం వర్షాలు కురవాలంటూ వరద పాశం పోశారు. వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి, బెల్లంతో తయారు చేసిన పాశాన్ని బండరాయిపై పోసి ప్రసాదంగా స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி