వాగులో చిక్కుకున్న వారిని కాపాడిన రెస్క్యూ టీం

56பார்த்தது
నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దుల్లోని డిండి వాగులో చిక్కుకున్న గోనబోయినపల్లి గ్రామానికి చెందిన 11 మంది చెంచులను మంగళవారం రెస్క్యూ టీం కాపాడింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్మనబోలు నుండి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన దేవరకొండ పోలీసులు ఎట్టకేలకు వాగులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. బాధితులను ఎమ్మెల్యే బాలు నాయక్ ఘటనాస్థలానికి వెళ్లి పరామర్శించారు.

தொடர்புடைய செய்தி