వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

55பார்த்தது
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
నల్గొండ జిల్లా దేవరకొండలో బుధవారం పూరి జగన్నాదుడి రథయాత్ర ఘనంగా జరిగింది. అయ్యప్ప ఆలయం నుండి మొదలైన రథయాత్ర కోలాటాలు, సాంప్రదాయ నృత్యాల నడుమ పట్టణంలోని ప్రధాన రహదారి గూండా కోర్టు వరకు కొనసాగింది. పాదయాత్ర కొనసాగినంతసేపు భక్తులు హారతులతో స్వాగతం పలికారు. భక్తులు భారీగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్, రథయాత్ర కమిటీవారు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி