విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రులు

83பார்த்தது
దేవరకొండ నియోజకవర్గంలోని కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో రాత్రి పూట నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడంతో 14 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఆదివారం గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్.

தொடர்புடைய செய்தி