పీఏ పల్లి: ఇందిరమ్మ కమిటీల ఎంపికలు రాజకీయ జోక్యం వద్దు

80பார்த்தது
పీఏ పల్లి: ఇందిరమ్మ కమిటీల ఎంపికలు రాజకీయ జోక్యం వద్దు
ఇందిరమ్మ కమిటీల ఎంపికలో రాజకీయ జోక్యం వద్దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ కోరారు. గురువారం పీఏ పల్లి మండలంలోని పుట్టంగండి గ్రామంలో మూడవ చంద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం గ్రామ శాఖ మహాసభలో ఆనంద్ మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సైతం డబుల్ బెడ్ రూమ్ దళిత బంధువు ఇతర సంక్షేమ పథకాలను అందజేసే విషయములో తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తే ప్రజలకు దూరం అవుతారని వారు అన్నారు.

தொடர்புடைய செய்தி