ఆరేళ్ళ బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష

53பார்த்தது
ఆరేళ్ళ బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష
ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్లపై బాలికపై ఉద్దప్ప రామప్ప అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2017లో కర్ణాటకలోని బెలగావిలో జరిగింది. బాలికకు చాక్లెట్లు ఇస్తానని నమ్మించి, తన ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు. ఈ ఘటనపై శనివారం విచారణ చేపట్టిన స్థానిక కోర్టు నిందితుడికి ఉరిశిక్షతోపాటు రూ.45 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాలిక కుటుంబసభ్యులకు రూ.3 లక్షల పరిహారం ఇప్పించాలని కోరింది.

தொடர்புடைய செய்தி