భారత్ ప్రతిష్టను మోదీ పెంచారు: ఈటల

81பார்த்தது
భారత్ ప్రతిష్టను మోదీ పెంచారు: ఈటల
భారతదేశం అంటే గతంలో అగ్రదేశాలకు చిన్న చూపు ఉండేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మోదీ భారత ప్రధాని అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. HYD- నాగోల్ లో ఆదివాిరం జరిగిన జీఎస్ఐ ఇన్స్టిట్యూట్‌లో రూప్ టాప్ సోలార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. అతి తక్కువ కాలంలో తక్కువగా మాట్లాడి భారత్ ప్రతిష్టని, గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి మోదీ అని కొనియాడారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி