రైతులకు మద్దతుగా ఆందోళన చేద్దాం: ఎంపీ

65பார்த்தது
రైతులకు మద్దతుగా ఆందోళన చేద్దామని బిజెపి ఎంపీ డీకే అరుణ అన్నారు. జహీరాబాద్ లో వక్ఫ్‌ బోర్డు భూ బాధితుల రైతులు ముఖాముఖి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி