గురుకుల పాఠశాల భవనం పై నుంచి దూకిన విద్యార్థి

1572பார்த்தது
సంగారెడ్డి పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల భవనం పై నుంచి విద్యార్థిని వైష్ణవి దూకిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న వైష్ణవి విద్యార్థిని గురుకుల పాఠశాలలో ఉండడం ఇష్టం లేక భవనంపై నుంచి దూకినట్లు ప్రిన్సిపల్ రజిని తెలిపారు. రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన విద్యార్థినిని వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్ సి ఓ ప్రభాకర్ పరామర్శించారు.

தொடர்புடைய செய்தி