మాదారంలో రోడ్లను పరిశీలించిన నాయకులు

76பார்த்தது
జిన్నారం మండలం మాదార గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారిపై ఉన్న గుంతలను మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు పడ్డాయని ఆయన తెలిపారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி