కలెక్టర్ కార్యాలయంలో ఇస్నాపూర్ గ్రామస్తులు ధర్నా

51பார்த்தது
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 496లో హెచ్ఎండిఏ కేటాయించిన భూములను వెనక్కి ఇవ్వాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గ్రామంలో పేదలకు ఇవ్వాల్సిన 27 ఎకరాల భూమిని ఏ క్రాంతి వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி