బహుళ అంతస్థుల భవనాన్ని నేలమట్టం చేసిన బాహుబలి ఇటాచ్చి మిషన్

80பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బహుళ అంతస్థుల భవనాన్ని ఆదివారం నేలమట్టం చేసింది బాహుబలి ఇటాచ్చి మిషన్. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி