సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

60பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డికి 34వేల, రూపాయల సీఎం సహాయనిధి చెక్కును నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ భారాసా సీనియర్ నాయకులు సత్యం గౌడ్, రింగుల ప్రసాద్, గుంజరి ప్రవీణ్ కుమార్, వేమారెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி