ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు

58பார்த்தது
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారిక చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్, బీజేపీ మండల నాయకులు కమలాకర్, శ్రీకాంత్, పాండు, గణేష్, మల్లేష్, నాగరాజు తదితర నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాగప్రభు గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక ఎంపీ రఘునందన్ రావుకి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారన్నారు.

தொடர்புடைய செய்தி