పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

74பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో శనివారం బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్మకన్న మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி