కంగ్టి మండల పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం

62பார்த்தது
కంగ్టి మండల పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం
కంగ్టి మండల పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు కిఫాయాత్ అలీ సంగ్ శెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు అంకయ్య మాణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్, హాజరవుతున్నట్లు తెలిపారు. కావున మండల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశంను జయప్రదం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி