కంగ్టి మండల విద్యాధికారిగా రహీమొద్దీన్ నియామకం

73பார்த்தது
కంగ్టి మండల విద్యాధికారిగా రహీమొద్దీన్ నియామకం
కంగ్టి మండల విద్యాధికారిగా రహీమొద్దీన్ ను నియమిస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నా రహీమొద్దీన్ ను కంగ్టి మండల విద్యాధికారిగా నియమించారు. నూతనంగా నియామకమైన ఎంఈఓలు తక్షణమే విధులలో చేరాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. కంగ్టి మండల పీఆర్టియు తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி