ప్రగతి ధర్మారంలో పర్యటించిన జడ్పీ సీఈవో

74பார்த்தது
ప్రగతి ధర్మారంలో పర్యటించిన జడ్పీ సీఈవో
రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య పర్యటించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను ఆయన శుక్రవారం పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీధుల శుభ్రతను వారు పరిశీలించి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి హరిప్రియ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி