రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

62பார்த்தது
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్
మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టర్ కార్యాలయానికి ఎవరు రావద్దని కోరారు. వచ్చే సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி