మూడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ: ఎంపీ

67பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు బుధవారం పర్యటించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభత్వ నమోదు కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీని నాయకులు ఘనంగా సన్మానించారు. పీఎం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలో మూడోసారి అధికారంలో వచ్చిన పార్టీ బీజేపీదే అన్నారు.

தொடர்புடைய செய்தி