ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

59பார்த்தது
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. వరద ఉధృతి తగ్గడంతో భక్తులకు దర్శన సౌకర్యం ఆలయ నిర్వాహకులు కల్పించారు.

தொடர்புடைய செய்தி