మెదక్ లో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు

70பார்த்தது
మెదక్ లో మెడికల్ కాలేజ్ కు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మెదక్ లో సంబరాలు నిర్వహించారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி